శక్కర్నగర్: నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవాఖానలో సోమవారం రాత్రి 12గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 18 మందికి ప్రసవాలు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ అన్నపూర్ణ వెల్లడించారు. 15గంటల వ్యవధిలో 18 ప్రసవాలు చేయగా, అందులో 14 శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm