విశాఖపట్టణం: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా రేపు విశాఖపట్టణంలో భారత్-విండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేను అలవోకగా గెలుచుకున్న టీమిండియా రెండో వన్డేపై కన్నేసింది. రేపటి వన్డే భారత్కు 950వ వన్డే. ఈ మైలు రాయిని చేరుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డులకెక్కనుంది.
భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషభ్ పంత్, ధోనీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 08:51PM