అమరావతి: అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి పదవీకాలం మరో మూడేళ్లు పొడిగించారు. ఈసెప్టెంబర్ 12 తో ముగియనున్న రామకృష్ణారెడ్డి పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించారు. సెప్టెంబర్ 13 నుండి మూడేళ్లపాటు పదవిలో కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm