హైదరాబాద్: మాకు సేవలు అందించొద్దని ఆందోళనకారులు ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించారు. మాకు గదులు ఇస్తే ధ్వంసం చేస్తామని హోటల్ యజమానులను ఆందోళనకారులు బెదిరించారు. అయ్యప్ప భక్తులుగా చెప్పుకునే ప్రజలు మా పట్ల ఇంత దారుణంగా బెదిరింపులకు దిగడం బాధాకరం. కేరళలో శాంతి, భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పుణెకు తిరిగి వెళ్లిపోతున్నాను అని తృప్తిదేశాయ్ తెలిపారు. కొచ్చి విమానాశ్రయంలోకి చొరబడి ఆందోళన చేపట్టినందుకు గాను కేరళ పోలీసులు 215 మందిపై కేసులు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm