హైదరాబాద్: దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా ఈరోజు కూకట్పల్లిలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్కు ముందుగా ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఉదయం 11.21 గంటలకు కూకట్పల్లి మున్సిపల్ ఆఫీసు వద్ద నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm