హైదరాబాద్:ఫ్యూచర్ గ్రూప్కు చెందిన ప్రముఖ రిటైల్ బ్రాండ్లలో ఒకటైన ఎఫ్బీబీ ఆరో షోరూమ్ను 2018 మిస్ ఇండియా రన్నర్ శ్రేయరావు ప్రారంభించారు. సందర్భంగా ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ సీఈవో కేవీ.రావు మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ పురస్కరించుకుని హైదరాబాద్లో తమ సంస్థ ఫ్యాషన్కు గమ్యస్థానంగా ఉందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 17,2018 08:52AM