హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm