హైదరాబాద్: కేసీఆర్తో పాటు ఎంతమంది ప్రమాణం చేస్తారో చెప్పలేమని కేటీఆర్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను చూస్తుంటే జాలి కలుగుతోందనన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ పార్టీ గట్టిగా పోరాడుతోందని, ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే విషయంపై ఇప్పుడేమి చెప్పలేమని కేటీఆర్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm