విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ జిల్లా పెదగంట్యాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మెడ్టెక్ జోన్ను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. మెడ్టెక్లో మూడ్రోజుల పాటు జరిగే డబ్ల్యూహెచ్వో ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm