హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. 21మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కువ మందిని హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు కావాలని ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. 21మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కువ మందిని హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు కావాలని ఆదేశించారు.