తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్స్లాట్ పొందిన భక్తుల దర్శనానికి 3 గంటలు పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారిని 72, 957 మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.43 కోట్లుగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm