న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ అధినేత అమిత్ షా, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, ప్రకాశ్ జవదేకర్, కిరణ్ రిజుజు, రవిశంకర్ ప్రసాద్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm