రంగారెడ్డి: జిల్లాలోని ఔటర్ రింగ్రోడ్ అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరొకిరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm