అమరావతి : మావోయిస్టు దాడులను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును ఏపీ పోలీసులు ఎన్ఐఏకు బదిలీ చేశారు. కిడారితో పాటు శివేరి సోమాను కూడా మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈకేసుకు సంబంధించి యెడల సుబ్బారావు, శోభన్, ఈశ్వరి, కొర్ర కమలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm