నేపాల్ : నేపాల్లోని నువాకోట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక మినీ ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి