పెర్త్ : పెర్త్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 82 పరుగుల వద్ద భారత్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఛటేశ్వర్ పూజారా 24 పరుగులు చేసి మిచెట్ స్టార్క్ బౌలింగ్ లో పైనేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm