హైదరాబాద్ : అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్ సిబిఐ కస్టడీని మరొక నాలుగు రోజులు పొడిగించారు. ఐదు రోజులపాటు మైకేల్ కస్టడీని పొడిగించాలని సిబిఐ ఇక్కడి పాటియాలా హౌస్ కోర్టును కోరింది. కాగా నాలుగు రోజులపాటు అతడి కస్టడీని పొడిగిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm