హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పాండరీ, బైరమర్గర్ అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఎస్ఐ సహా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఎస్ఐ కమల్ నాయర్, జవాన్లు సులేఖ్ ఖాన్, మున్నా మోడియామికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm