హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ వెలువడనుంది. మోత్తం 9 దశలలో ఎణ్నికలు నిర్వహించే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 9న తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.
Mon Jan 19, 2015 06:51 pm