హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. పెథాయ్ తుపాను దృష్ట్యా రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm