హైదరాబాద్ : ఓపెన్ స్కూల్ ఇంటర్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి ఇచ్చిందని రాంనగర్లోని సాధన కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. అడ్మీషన్లు పొందడానికి ఆఖరి అవకాశం ఉందని, ఎస్ఎ్ససీ పాస్, ఇంటర్మీడియెట్లో ఫెయిల్ అయిన వారికి ఈ అవకాశం ఉపయోగపడాలనే ఉద్దేశంతో 15 నుంచి 29వ వరకు సీఈఎస్, ఎంఈఎస్, బీపీసీ, ఎంపీసీలలో అడ్మిషన్లు పొంది 2019 ఏప్రిల్లో పరీక్షలు రాసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఇతర ఆవసరాల కోసం 9247476873లో సంప్రదించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm