హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈ నెల 17న బాధ్యతలు స్వీకరించనున్నారు. పీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్గెహ్లట్ నవంబర్ 30న నియమించారు. ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నగేశ్ ముదిరాజ్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. నగేశ్ ముదిరాజ్, కైలాస్ బస్వా గాంధీభవన్లో సోమవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm