హైదరాబాద్: ప్రపంచమంతా భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచకప్ పురుషుల హాకీ పోటీలకు మద్దతు పలుకుతోందని, తాను కూడా ఈ పోటీలకు మద్దతు ఇచ్చేందుకు ఆదివారం కళింగ స్టేడియానికి వస్తున్నట్లు సచిన్ ట్వీట్ చేశాడు. తుదిపోరు చూసేందుకు వస్తున్నట్లు తెలిపాడు. పోటీలు నిర్వహిస్తున్న ఒడిశా ప్రభుత్వం, హాకీ ఇండయాకు అభినందనలు తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm