హైదరాబాద్ : శంషాబాద్ మండలం గందిగూడ సమీపంలో మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు చైన్ ను గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి