హైదరాబాద్ : ప్రపంచ టూర్ టైటిల్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలను సాధించాలని గవర్నర్ కోరారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి