హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసీఆర్ సమీక్షలో చర్చించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహణ ఏర్పాట్లపై కేసీఆర్ అధికారులతో చర్చించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి