చెన్నై:తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరించారు. చెన్నై డీఎంకే కార్యాలయంలో కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రజనీకాంత్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్భంగా రాహుల్ తన మొబైల్ లో కరుణానిధి విగ్రహాన్ని ఫోటో తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm