హైదరాబాద్ : ఏప్రిల్ నెల నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూౌ రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమిస్తామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు చేసి గ్రామాల రూపురేఖలు మర్చాలన్నారు. 9355 గ్రా కార్యదర్శుల నియామక ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం చేశారు. వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm