లక్నో:యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్బరేలిలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన 900వ కోచ్కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోడీ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్థ్రాలను సంధించారు. కాంగ్రెస్ సైనిక పాటవాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతుందన్న అయన సర్జికల్ స్ర్టైక్స్ పై అనుమానాలు వ్యక్తం చేసిన పార్టీ మన సైన్యాన్ని విశ్వసించకుండా ప్రత్యర్థి చెబుతున్న ధరలను నమ్ముతున్నాయని, అగస్టా స్కామ్లో నిందితుడు క్రిస్టియన్ మైఖేల్ను రక్షించేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm