చెన్నై : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి దశాబ్ధాల తమిళ ప్రజల కోసం పోరాడారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. చెన్నైలో కరుణానిధి విగ్రహాన్ని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరించిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూౌ కరుణానిధి మామూలు రాజకీయ నాయకుడు కాదన్నారు. ప్రతి వ్యక్తిలో రెండు రకాలైన శక్తులుంటాయన్నారు. రాజకీయాల్లో కొందరు తమ గొంతుకతో విశేష ఆదరణ పొందుతారన్నారు. కరుణానిధి చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm