చెన్నై : మోడీ పాలనకు చరమగీతం పాడాలని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూౌ. వచ్చే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని డీఎంకే ప్రతిపాదిస్తుందన్నారు. మోడీ పాలనలో దేశం 15ఏళ్లు వెనక్కి పోయిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm