న్యూడిల్లీ: మరి కొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. డిల్లీలోని ఏడు స్థానాల్లో ఈ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm