హైదరాబాద్: ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం తాజా చిత్రం మారి2. సాయిపల్లవి కథానాయిక. బాలాజీ మోహన్ దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన మారికి సీక్వెల్గా తెరకెక్కిందీ చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని రౌడీ బేబీ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 08:46PM