పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ క్రాంతి మృతిచెందారు. సూర్యాపేట నుంచి పెన్ పహాడ్ కు వస్తుండగా సింగిరెడ్డిపాలెం వద్ద ప్రమాదం జరిగింది. పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
Mon Jan 19, 2015 06:51 pm