న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు.