ఢిల్లీ: ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని ఎంపీలు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలని పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నినాదాలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm