ఢిల్లీ: లోక్సభలో విపక్షాల ప్రతిపక్షాల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ఎపికి ప్రత్యేక హాదా ఇవ్వాలంటూ టిడిపి ఎంపిలు, మెకెదాటు ప్రాజెక్టు వ్యవహారంపై తమిళనాడు ఎంపిలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. రాఫెల్ డీల్పై జెపిసి ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపిలు నినాదాలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm