న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన తరువాత కొద్దిసేపు సజావుగా నడిచినా, సభ్యులు గందరగోళం సృష్టించడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి