హైదరాబాద్ : ధనుశ్ కథానాయకుడిగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో మారి 2 నిర్మితమైంది. ధనుశ్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటించింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 02:10PM