రామాయంపేట : మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై వజ్ర బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వజ్ర బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వజ్ర బస్సును లారీ ఢీకొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి