మేడ్చల్: జిల్లాలోని గండిమైసమ్మ దుండిగల్ మండలం డి.పోచంపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో బాలుడు మృతిచెందాడు. పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm