సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లకు చేరుకున్నారు. కేటీఆర్ కు టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈసందర్భంగా కేటీఆర్ నేతన్న, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం తనను అఖండ మెజారిటీ గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ పాదాభివందనం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm