హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ములుగు, నారాయణపేట్ కేంద్రంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూపాలపల్లి, మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్ల నుంచి ములుగు, నారాయణపేట్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm