జమ్మూ: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీపై జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఓ వ్యక్తి తన కుమార్తె వివాహానికి రూ.700 కోట్లు ఖర్చుపెట్టాడనీ... కానీ దాతృత్వ విరాళం కోసం మాత్రం అంతస్థాయిలో ఆయనకు చేతులు రాలేదని విమర్శించారు. జమ్మూలో ఇవాళ జరిగిన ఫ్లాగ్ డే వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ఆయన... అంబానీ పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 05:43PM