విశాఖ: తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల దేశానికి ముప్పు అన్నారు. మోడీ జాతీయ నిఘా సంస్థలను నిర్వీర్యం చేశారన్న అయన రఫెల్ కుంభకోణాన్ని ప్రజలలోకి తీసుకువెళతామని.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని పోతామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm