శ్రీకాకుళం:రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అల్ప సంఖ్యాక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అన్ని వర్గాల సమానత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ఆ మేరకు అన్ని వర్గాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm