హైదరాబాద్: వీవీప్యాట్ల లెక్కింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. సమగ్ర సమాచారంతో ఈ నెల 30న బెంచ్ ముందు హాజరుకావాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. ఇబ్రహీంపట్నం అసెంబ్లిస ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 23,2019 12:48PM