అమరావతి : ఎపిఎస్ఆర్టిసి లో సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6 నుండి నిరవధిక సమ్మెకు ఆర్టిసి జేఏసీ బుధవారం పిలుపునిచ్చింది. ఈ నెల 25 నుండి అన్ని డిపోల్లోనూ సమ్మె సన్నాహక పోరాటాలు కొనసాగనున్నాయి. ఎనిమిది కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతు పలికాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 23,2019 01:09PM