చెన్నై: మాజీ సిఎం జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిటి ఎదటు ఉపముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఈనెల 29న హాజరుకానున్నారు. అయితే ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆ విచారణ సంఘం ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. ఈసందర్భంగా 29న విచారణకు హాజరుకమ్మంటూ ఆర్ముగస్వామి కమిటీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంకు సమన్ జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm