నేపియర్: కివీస్ తో జరుగుతున్న వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 69 బంతుల్లో 51 పరుగులు చేసాడు. తన కెరీర్లో 26 వ హాఫ్ సెంచరీని నమోదు చేసాడు. ధావన్ తో పాటు క్రీజులో కెప్టెన్ కోహ్లీ 44 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 25.4 ఓవర్లలో 121/1. విజయానికి భారత్ 34 పరుగుల దూరంలో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm